• Home » New Delhi 

New Delhi 

Viswakarma Jayanti : రూ.13 వేల కోట్లతో 'పీఎం విశ్వకర్మ' పథకం

Viswakarma Jayanti : రూ.13 వేల కోట్లతో 'పీఎం విశ్వకర్మ' పథకం

సంప్రదాయ కళలు, కళాకారులను ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ''పీఎం విశ్వకర్మ'' అనే కొత్త పథకాన్ని ఆదివారంనాడు 'విశ్వకర్మ జయంతి' సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు.

Parliament special session: మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదానికి సీడబ్ల్యూసీ పట్టు

Parliament special session: మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదానికి సీడబ్ల్యూసీ పట్టు

పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభవుతున్న నేపథ్యంలో చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించాలన్న డిమాండ్‌ను మరోసారి తెరపైకి తెచ్చింది. ఈ ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదముద్ర వేయాలని సీడబ్ల్యూసీ డిమాండ్ చేస్తోందని ఆ పార్టీ నేత జైరామ్ రమేష్ తెలిపారు.

దేశ వ్యాప్తంగా 23 నూతన సైనిక్‌ స్కూళ్లు

దేశ వ్యాప్తంగా 23 నూతన సైనిక్‌ స్కూళ్లు

భాగస్వామ్య విధానంలో దేశంలో 23 నూతన సైనిక పాఠశాలల ఏర్పాటుకు రక్షణ మంత్రి రాజనాథ్‌ సింగ్‌ ఆమోదం తెలిపారని అధికారులు

Raghurama: జగన్ దంపతులకు ఇబ్బందులు తప్పవు

Raghurama: జగన్ దంపతులకు ఇబ్బందులు తప్పవు

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి కళ్ళు కనిపించడం లేదని ఎంపీ రఘురామ కృష్ణరాజు వ్యాఖ్యలు చేశారు.

Lokesh Delhi Tour : హుటాహుటిన హస్తినకు లోకేష్.. ఏపీలో మారిన సీన్.. ఏం జరగబోతోంది..?

Lokesh Delhi Tour : హుటాహుటిన హస్తినకు లోకేష్.. ఏపీలో మారిన సీన్.. ఏం జరగబోతోంది..?

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు (Chandrababu) స్కిల్ డెవలప్మెంట్ అక్రమ కేసులో (Skill Development Case) అరెస్ట్ అయిన తర్వాత పరిస్థితులు చోటుచేసుకున్నాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.

Narendra Modi: జీ-20 విజయోత్సాహం..మోదీకి పార్టీ కార్యాలయంలో ఘన స్వాగతం

Narendra Modi: జీ-20 విజయోత్సాహం..మోదీకి పార్టీ కార్యాలయంలో ఘన స్వాగతం

జి-20 సదస్సును విజయవంతంగా నిర్వహించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి న్యూఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద బుధవారంనాడు ఘనస్వాగతం లభించింది. బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు పార్టీ కార్యాలయానికి మోదీ రావడంతో ఆయనకు పార్టీ అగ్రనేతలు, ఎంపీలు, మంత్రులు సాదర స్వాగతం పలికారు.

I.N.D.I.A. bloc: కీలక నిర్ణయాన్ని ప్రకటించిన సమన్వయ కమిటీ

I.N.D.I.A. bloc: కీలక నిర్ణయాన్ని ప్రకటించిన సమన్వయ కమిటీ

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీపై పోరాటానికి ఏర్పడిన విపక్ష ఇండియా కూటమి దేశవ్యాప్తంగా సంయుక్త ర్యాలీలు నిర్వహించేందుకు నిర్ణయించింది. తొలి ర్యాలీ మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌ లో అక్టోబర్‌లో నిర్వహించనుంది.

G-20 Dinner: జి-20 సక్సెస్‌కు కృషిచేసిన ఢిల్లీ పోలీసులకు మోదీ విందు

G-20 Dinner: జి-20 సక్సెస్‌కు కృషిచేసిన ఢిల్లీ పోలీసులకు మోదీ విందు

ప్రతిష్టాత్మకంగా ఢిల్లీలో రెండ్రోజుల పాటు జరిగిన 'జి-20' సదస్సు విజయవంతం కావడానికి అంకితభావంతో కృషి చేసిన ఢిల్లీ పోలీసు అధికారుల గౌరవార్దం ఈనెల 16న 'విందు' కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. దీనికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆతిథ్యం ఇవ్వనున్నారు.

I.N.D.I.A. Coordination Committee: హస్తినలో తొలి సమావేశం.. ఎజెండాలో లేని సీట్ల షేరింగ్ అంశం..!

I.N.D.I.A. Coordination Committee: హస్తినలో తొలి సమావేశం.. ఎజెండాలో లేని సీట్ల షేరింగ్ అంశం..!

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఓటమే లక్ష్యంగా ఏర్పాటయిన విపక్ష ఇండియా (I.N.D.I.A.) కూటమికి చెందిన 14 మంది సభ్యుల సమన్వయ కమిటీ ఢిల్లీలో బుధవారం సాయంత్రం సమావేశమవుతోంది. సంకీర్ణ వ్యూహాలు, భవిష్యత్ కార్యక్రమాలపై చర్చించేందుకు సమన్వయ కమిటీ సభ్యులు ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ నివాసంలో సమావేశమవుతున్నారు. సీట్ల షేరింగ్ అంశం ఇవాల్టి చర్చల్లో లేనట్టు తెలుస్తోంది.

Viral: ఎంత పని చేశావమ్మా.. విమానం గాల్లో ఉండగా కుక్కను బోనులోంచి బయటకు తీయడంతో..

Viral: ఎంత పని చేశావమ్మా.. విమానం గాల్లో ఉండగా కుక్కను బోనులోంచి బయటకు తీయడంతో..

విమానం గాల్లో ఉండగా బోనులోని పెంపుడు కుక్కను బయటకు తీసి తన ఒళ్లో కూర్చోబెట్టుకున్న మహిళపై పోలీసు కేసు నమోదైంది. ఇటీవల ఢిల్లీ నుంచి గోవాకు బయలుదేరిన విమానంలో ఈ ఘటన వెలుగు చూసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి